Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్నటి దాకా నేలచూపులు చూసిన పసిడి పరుగులు తీస్తోంది

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (10:38 IST)
భారతదేశంలో బంగారు ధరలు మంగళవారం పెరిగాయి. జూలై 6న 10 గ్రాముల బంగారం 0.34 శాతం పెరిగి రూ. 47,459కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం ధరలు దాదాపు మూడు వారాల్లో కొత్త గరిష్టాన్ని తాకింది. స్పాట్ బంగారం ఔన్సుకు 0.4% పెరిగి 1,159 డాలర్లుగా ఉంది.
 
కాగా మొన్నటివరకూ కరోనా ఆంక్షలు కారణంగా బంగారం ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కానీ మరోసారి పుత్తడి పుంజుకుని సాగుతోంది. వెండి ధరల్లోనూ తేడాలు కన్పించాయి.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments