Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్నటి దాకా నేలచూపులు చూసిన పసిడి పరుగులు తీస్తోంది

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (10:38 IST)
భారతదేశంలో బంగారు ధరలు మంగళవారం పెరిగాయి. జూలై 6న 10 గ్రాముల బంగారం 0.34 శాతం పెరిగి రూ. 47,459కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం ధరలు దాదాపు మూడు వారాల్లో కొత్త గరిష్టాన్ని తాకింది. స్పాట్ బంగారం ఔన్సుకు 0.4% పెరిగి 1,159 డాలర్లుగా ఉంది.
 
కాగా మొన్నటివరకూ కరోనా ఆంక్షలు కారణంగా బంగారం ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కానీ మరోసారి పుత్తడి పుంజుకుని సాగుతోంది. వెండి ధరల్లోనూ తేడాలు కన్పించాయి.
 
 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

తర్వాతి కథనం
Show comments