Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన బంగారం ధరలు: రూ.200 పెరిగింది..

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (10:11 IST)
బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 45,200గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగింది. నగరంలో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,520 పలుకుతోంది. ఇక కేజీ బంగారం రూ.45,11,000కి లభిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో రూ.49,310గా ఉంది. నిన్నటిలో పోల్చితే రూ.210 పెరిగింది. నగరంలో ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు రూ.4,931 పలుకుతోంది. 
 
స్వచ్ఛమైన బంగారం కేజీ ధర రూ.49,21,00,00గా ఉంది.  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,450గా ఉంది. ముంబైలో 47,250, న్యూఢిల్లీలో 47,350, కోల్‌కతాలో 47,650, బెంగళూరులో 45,200, కేరళలో 45,220గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments