Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు షాక్ - మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (10:24 IST)
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారు ధరలు మరోమారు పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం ప్రభావం బంగారం ధరలపై పడింది. ద్రవ్యోల్బణం భయంతో అనేక మంది మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ఈ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో తాజాగా బంగారం రూ.53 వేలు దాటిపోయింది. 
 
ఈ యుద్ధం కారణంగా ప్రస్తుతం ముడి చమురు ధర 139 బ్యారెళ్లకు చేరింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై పెట్టుబడి పెడుతున్నారు. 
 
ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 2069 డాలర్లకు చేరడంతో అపుడు దేశఁలో పది గ్రాముల బంగారం ధర రూ.55 వేలు దాటి రూ.55,100కు చేరుకుంది. అలాగే, వెండి ధర రూ.72,900కు పెరిగింది. శుక్రవారం కూడా మరోమారు ఔన్స్ బంగారం ధర రూ.1995 డాలర్లకు పెరిగింది. దీంతో దేశీయ విఫణిలో పది గ్రామాల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,680కు చేరింది. వెండి ధర రూ.70,500కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments