Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు షాక్ - మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (10:24 IST)
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారు ధరలు మరోమారు పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం ప్రభావం బంగారం ధరలపై పడింది. ద్రవ్యోల్బణం భయంతో అనేక మంది మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ఈ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో తాజాగా బంగారం రూ.53 వేలు దాటిపోయింది. 
 
ఈ యుద్ధం కారణంగా ప్రస్తుతం ముడి చమురు ధర 139 బ్యారెళ్లకు చేరింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై పెట్టుబడి పెడుతున్నారు. 
 
ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 2069 డాలర్లకు చేరడంతో అపుడు దేశఁలో పది గ్రాముల బంగారం ధర రూ.55 వేలు దాటి రూ.55,100కు చేరుకుంది. అలాగే, వెండి ధర రూ.72,900కు పెరిగింది. శుక్రవారం కూడా మరోమారు ఔన్స్ బంగారం ధర రూ.1995 డాలర్లకు పెరిగింది. దీంతో దేశీయ విఫణిలో పది గ్రామాల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,680కు చేరింది. వెండి ధర రూ.70,500కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments