Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వల్పంగా పెరిగిన బంగారం: కిలో వెండిపై రూ.200లకు పెంపు

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:58 IST)
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతీరోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశీయంగా వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతోపాటు వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. కిలో వెండిపై రూ.200 వరకు పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బుధవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550గా ఉంది. కిలో వెండి ధర రూ. 70,600 లుగా ఉంది. 
 
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ. 75,200 లుగా కొనసాగుతోంది.
 
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 గా ఉంది. వెండి ధర రూ. 75,200 లుగా ఉంది.
 
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 గా ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ. 75,200 లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments