Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొన్నటి దాకా నేలచూపులు చూసిన పసిడి పరుగులు తీస్తోంది

మొన్నటి దాకా నేలచూపులు చూసిన పసిడి పరుగులు తీస్తోంది
, మంగళవారం, 6 జులై 2021 (10:38 IST)
భారతదేశంలో బంగారు ధరలు మంగళవారం పెరిగాయి. జూలై 6న 10 గ్రాముల బంగారం 0.34 శాతం పెరిగి రూ. 47,459కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం ధరలు దాదాపు మూడు వారాల్లో కొత్త గరిష్టాన్ని తాకింది. స్పాట్ బంగారం ఔన్సుకు 0.4% పెరిగి 1,159 డాలర్లుగా ఉంది.
 
కాగా మొన్నటివరకూ కరోనా ఆంక్షలు కారణంగా బంగారం ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కానీ మరోసారి పుత్తడి పుంజుకుని సాగుతోంది. వెండి ధరల్లోనూ తేడాలు కన్పించాయి.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో భూప్రకంపనలు, బయటకు పరుగులు తీసిన ప్రజలు