Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు శుభవార్త : హైదరాబాద్‌లో బంగారం ధర ఎంత?

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (11:52 IST)
పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వీటి ధరలు ఒకరోజు పెరిగితే మరోరోజు తగ్గిపోతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,910 పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,750 మేరకు పెరిగింది. అయితే, గత రెండు రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. అటు వెండి ధరల్లో కూడా ఈ తగ్గుదల కనిపించింది. గత మూడు రోజుల్లో రూ.1,100 మేరకు తగ్గింది. 
 
సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్ధాం. తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్ధాం. 22 క్యారెట్ల బంగారం.. హైదరాబాద్ నగరంలో రూ.83,590గా ఉంటే విజయవాడలో రూ.83,590గా ఉంది. చెన్నైలో ఈ ధరలు రూ.83,590గాను, బెంగుళూరులో రూ.83,740గాను, ఢిల్లీలో రూ.83,740గాను, కోల్‌కతాలో రూ.83,590గాను, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రూ.83,590గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments