Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా, ఉల్లి తర్వాత పెరిగిన వెల్లుల్లి ధరలు

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (12:10 IST)
టమోటా, ఉల్లి తర్వాత ఇప్పుడు వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర కిలో రూ.300 నుంచి రూ.350కి చేరింది. ప్రతికూల వాతావరణం వెల్లుల్లి రుచిని పాడు చేసింది. దీని కారణంగా సరఫరా తగ్గింది. 
 
ఫలితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో వెల్లుల్లి ధరలు గత ఆరు వారాల్లో రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లలో నాణ్యమైన వెల్లుల్లి కిలో రూ.220-250 వరకు విక్రయిస్తున్నారు. సగటు హోల్‌సేల్ ధర కిలో రూ.130-140. 
 
మహారాష్ట్రలో, ముంబై నుండి హోల్‌సేల్ వ్యాపారులు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుండి వెల్లుల్లిని కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాలు వదులుకుంటున్న కథానాయిక నిధి అగర్వాల్

ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ గా డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments