Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా, ఉల్లి తర్వాత పెరిగిన వెల్లుల్లి ధరలు

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (12:10 IST)
టమోటా, ఉల్లి తర్వాత ఇప్పుడు వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర కిలో రూ.300 నుంచి రూ.350కి చేరింది. ప్రతికూల వాతావరణం వెల్లుల్లి రుచిని పాడు చేసింది. దీని కారణంగా సరఫరా తగ్గింది. 
 
ఫలితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో వెల్లుల్లి ధరలు గత ఆరు వారాల్లో రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లలో నాణ్యమైన వెల్లుల్లి కిలో రూ.220-250 వరకు విక్రయిస్తున్నారు. సగటు హోల్‌సేల్ ధర కిలో రూ.130-140. 
 
మహారాష్ట్రలో, ముంబై నుండి హోల్‌సేల్ వ్యాపారులు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుండి వెల్లుల్లిని కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments