Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో ధరలు ఇప్పట్లో తగ్గవు : బాంబు పేల్చిన ధర్మేంద్ర ప్రధాన్

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధ

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (13:32 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బాంబు పేల్చారు.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతూ ఉన్న ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ పతనం తదితరాల కారణంగా ఇంధన ధరలు మరింతగా పెరగనున్నాయని తెలిపారు. వివిధ అంతర్జాతీయ అంశాలు పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 
కాగా, శనివారం ఆల్ టైమ్ రికార్డుకు చేరిన పెట్రోలు, డీజిల్ ధరలు ఆదివారం మరింతగా పెరిగాయి. ఆదివారం హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర 17 పైసలు పెరిగి రూ.83.59కి చేరింది. డాలరుతో రూపాయి విలువ రూ.71 పైన కొనసాగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments