Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో ధరలు ఇప్పట్లో తగ్గవు : బాంబు పేల్చిన ధర్మేంద్ర ప్రధాన్

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధ

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (13:32 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బాంబు పేల్చారు.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతూ ఉన్న ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ పతనం తదితరాల కారణంగా ఇంధన ధరలు మరింతగా పెరగనున్నాయని తెలిపారు. వివిధ అంతర్జాతీయ అంశాలు పెట్రోలు ధరలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 
కాగా, శనివారం ఆల్ టైమ్ రికార్డుకు చేరిన పెట్రోలు, డీజిల్ ధరలు ఆదివారం మరింతగా పెరిగాయి. ఆదివారం హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర 17 పైసలు పెరిగి రూ.83.59కి చేరింది. డాలరుతో రూపాయి విలువ రూ.71 పైన కొనసాగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments