Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్స్ మోర్.. బాదుడే బాదుడు... మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (10:32 IST)
దేశంలో పెట్రోల్ డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో వీటి ధరల పెంపు జోలికి వెళ్లని ప్రభుత్వ చమురు కంపెనీలు ఇపుడు మళ్లీ బాదుడు మొదలుపెట్టాయి. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో వీటి ధరలు సెంచరీ దాటిపోయింది. 
 
గురువారం మరోమారు పెట్రోల్, డీజల్ ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై 90 పైసలు, డీజల్‌పై 87 పైసలు చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.115.42 పైసలకు చేరుకుంది. అలాగే, డీజల్ ధర రూ.101.58 పైసలకు చేరుకుంది. 
 
గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.117.32 పైసలుగా ఉండగా, డీజల్ ధర రూ.103.10గా ఉంది. దక్షిణాదిలోని రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజల్ ధరలు అత్యధికంగా ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments