Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో FORD తయారీ మూసివేత: నష్టాలే కారణమా?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (19:33 IST)
Ford
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ భారత్‌లో మూతపడనుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌లో సంస్థకున్న రెండు ఉత్పత్తి ప్లాంట్లను మూసివేయాలని.. భవిష్యత్తులో భారత ఆటో మార్కెట్లో తన కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
 
దేశంలో చెన్నై, గుజరాత్ వంటి ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహించిన ఫోర్డ్.. రూ.15వేల కోట్ల నష్టంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాహనాల అమ్మకాల తగ్గడంతో భారత్‌లో తయారీని ఆపేస్తున్నట్లు నిర్ణయించుకుంది. తద్వారా దేశీయంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్న 4వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments