Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో FORD తయారీ మూసివేత: నష్టాలే కారణమా?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (19:33 IST)
Ford
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ భారత్‌లో మూతపడనుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌లో సంస్థకున్న రెండు ఉత్పత్తి ప్లాంట్లను మూసివేయాలని.. భవిష్యత్తులో భారత ఆటో మార్కెట్లో తన కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
 
దేశంలో చెన్నై, గుజరాత్ వంటి ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహించిన ఫోర్డ్.. రూ.15వేల కోట్ల నష్టంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాహనాల అమ్మకాల తగ్గడంతో భారత్‌లో తయారీని ఆపేస్తున్నట్లు నిర్ణయించుకుంది. తద్వారా దేశీయంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్న 4వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments