Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు.. తగ్గినట్టే తగ్గి పెరిగాయ్!

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (18:39 IST)
ఏపీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయపెడుతున్నాయి. ఈ వారం మొదటి రోజు వెయ్యి లోపు కేసులు నమోదు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజూ వందకు పైగా కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 62 వేల 857 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో 1,311 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని.. డిశ్చార్జ్ అయ్యారు. 
 
మృతుల విషయంలో కృష్ణాజిల్లా భయపెడుతూనే ఉంది. తాజాగా కరోనా కారణంగా మరో నలుగురు మరణించారు. కృష్ణాజిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖల్లో ఒక్కరి చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 15 మంది కరోనా సోకి మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 13,964కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments