Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు.. తగ్గినట్టే తగ్గి పెరిగాయ్!

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (18:39 IST)
ఏపీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయపెడుతున్నాయి. ఈ వారం మొదటి రోజు వెయ్యి లోపు కేసులు నమోదు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజూ వందకు పైగా కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 62 వేల 857 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో 1,311 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని.. డిశ్చార్జ్ అయ్యారు. 
 
మృతుల విషయంలో కృష్ణాజిల్లా భయపెడుతూనే ఉంది. తాజాగా కరోనా కారణంగా మరో నలుగురు మరణించారు. కృష్ణాజిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖల్లో ఒక్కరి చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 15 మంది కరోనా సోకి మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 13,964కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments