Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేతన జీవికి ఊరట.. ఐటీ పన్ను పరిమితి పెంపు?

వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ విషయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (10:19 IST)
వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ విషయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ.2.50 లక్షలుగా ఉండగా, దాన్ని రూ.3 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 
 
ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే వేతన జీవులకు రూ.15,450 (30 శాతం) వరకూ ఆదా అవుతుంది. సెక్షన్ 80 సీ కింద బీమా, ఈక్విటీ లింక్డ్ మదుపు పథకాలు, పోస్టల్ డిపాజిట్లు, సుకన్యా సమృద్ధి, జాతీయ పొదుపు పథకాలు, పన్ను ఆదా చేసేలా ఐదేళ్ల కాలపరిమితిలో ఉండే బ్యాంకు డిపాజిట్లు తదితర మార్గాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఐటీ రిటర్నుల్లో చూపి రాయితీలను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments