Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.799కే విమాన టికెట్‌.. (పన్నులు, ఇతర ఛార్జీలు అదనం)

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (12:22 IST)
హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్న విమానయాన సంస్థ ట్రూజెట్‌.. ‘గ్రేట్‌ టేక్‌ ఆఫ్‌ సేల్‌’ పేరుతో విమాన టిక్కెట్‌లను తక్కువ ధరకే విక్రయించే ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.799 ప్రారంభ ధర (పన్నులు అదనం)తో లక్ష వరకు సీట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. 
 
కాగా... ఈ టిక్కెట్‌లను మార్చి 8వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు బుక్‌ చేసుకోవచ్చుననీ, ఈ నెల 8వ తేదీ నుంచి అక్టోబరు 26వ తేదీ వరకు ప్రయాణించవచ్చుననీ సంస్థ తెలియజేస్తోంది. ఉడాన్‌ పథకం కింద తమ వంతు సేవలు అందించడం ఎంతో గర్వకారణంగా ఉందని ట్రూజెట్‌ సీసీఓ సుధీర్‌ రాఘవన్‌ ఈ సందర్భంగా తెలియజేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments