Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.799కే విమాన టికెట్‌.. (పన్నులు, ఇతర ఛార్జీలు అదనం)

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (12:22 IST)
హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్న విమానయాన సంస్థ ట్రూజెట్‌.. ‘గ్రేట్‌ టేక్‌ ఆఫ్‌ సేల్‌’ పేరుతో విమాన టిక్కెట్‌లను తక్కువ ధరకే విక్రయించే ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.799 ప్రారంభ ధర (పన్నులు అదనం)తో లక్ష వరకు సీట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. 
 
కాగా... ఈ టిక్కెట్‌లను మార్చి 8వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు బుక్‌ చేసుకోవచ్చుననీ, ఈ నెల 8వ తేదీ నుంచి అక్టోబరు 26వ తేదీ వరకు ప్రయాణించవచ్చుననీ సంస్థ తెలియజేస్తోంది. ఉడాన్‌ పథకం కింద తమ వంతు సేవలు అందించడం ఎంతో గర్వకారణంగా ఉందని ట్రూజెట్‌ సీసీఓ సుధీర్‌ రాఘవన్‌ ఈ సందర్భంగా తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments