చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లపై ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక

సెల్వి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (07:22 IST)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడకంపై భద్రతాపరమైన ఆందోళనలు అంతటా పెరుగుతున్నాయి. గతంలో, ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులకు డీప్‌సీక్ వాడకాన్ని నిషేధించింది. ప్రస్తుతం భారతదేశం కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగా 
 
కార్యాలయ పరికరాల్లో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి కృత్రిమ మేధస్సు సాధనాలను ఉపయోగించకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులకు హెచ్చరిక జారీ చేసింది. 
 
ప్రభుత్వ డేటా, పత్రాల గోప్యతతో AI అప్లికేషన్‌లను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను ఆర్థిక కార్యదర్శి సలహా హైలైట్ చేస్తుంది. ఈ సలహా ప్రత్యేకంగా చాట్‌జీపీటీ, డీప్‌సీక్ గురించి ప్రస్తావిస్తుంది. ఈ AI సాధనాలను ఉపయోగించకుండా ఉండాలని ఆదేశించింది. 
 
ఎందుకంటే అవి డేటా భద్రతకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. ఈ అడ్వైజరీ జనవరి 29, 2025న జారీ చేయడం జరిగింది. ఇంకా సెన్సివిటీ సమాచారాన్ని రక్షించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలను అమలు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments