Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో ముకేశ్ అంబానీ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (14:05 IST)
అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో తమ వ్యాపారం డిస్నీ ఇండియాను విక్రయించాలని చూస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. 
 
టెలివిజన్ సహా డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించేందుకు పలువురు కొనుగోలుదారుతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. 
 
ఇప్పటికే భారత్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ హక్కులను సైతం ఒకేసారి విక్రయించాలని వాల్ట్ డిస్నీ భావిస్తోందని సమాచారం. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సంబంధిత స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments