Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.. ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలి!

దేశంలో నోట్ల రద్దు ఆర్థిక సంక్షోభానికి దారితీయొచ్చని అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ఆ సమాఖ్య ఉపాధ్యక్షుడు థామస్ ఫ్రాంక్ మాట్లాడుతూ... అందువల్ల ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (09:09 IST)
దేశంలో నోట్ల రద్దు ఆర్థిక సంక్షోభానికి దారితీయొచ్చని అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ఆ సమాఖ్య ఉపాధ్యక్షుడు థామస్ ఫ్రాంక్ మాట్లాడుతూ... అందువల్ల ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని కోరారు.
 
నోట్ల రద్దు చూపిన ప్రభావాలపై ఎలాంటి అధ్యయనం చేయకుండా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పెద్ద నోట్ల రద్దుకు సిఫారసు చేశారని ఆరోపించారు. వివిధ దేశాల్లో నోట్ల రద్దు ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో సరిగ్గా అధ్యయనం చేయలేదని, ఇది ఈ నిర్ణయం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు. 
 
ఆర్బీఐని అభివృద్ధి బాటన నడిపించాల్సిన ఉర్జిత్ పటేల్ ప్రభుత్వానికి, ప్రధానికి తప్పుడు సలహాలు ఇచ్చారని అన్నారు. బ్యాంకులపై ఒత్తిడి కారణంగా బ్యాంకుల్లో దొంగ నోట్లు జమ అవుతున్నాయన్నారు. 2,000 రూపాయల నోట్లు ముద్రించాల్సిన చోట వాటిని ముద్రించకుండా, బ్యాంకులకు చెడిపోయిన 100 రూపాయల నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments