Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నగరవాసులకు శుభవార్త.. జూన్ 8 నుంచి క్రూజ్ సర్వీస్

Webdunia
గురువారం, 5 మే 2022 (10:57 IST)
Cruise liners
విశాఖ నగరవాసులకు శుభవార్త. ఎంతో కాలంగా ఊరిస్తున్న క్రూజ్‌ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంప్రెస్‌ అనే నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి విశాఖకు వస్తుంది. ఈ క్రూయిజ్‌ నౌకకు అనుమతులిచ్చినట్టు విశాఖ నౌకాశ్రయం చైర్మన్‌ కే రామమోహనరావు వెల్లడించారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదని తెలిపారు.
 
ఈ నౌకా విహార సర్వీసు నిర్వహణపై నౌకాశ్రయ అధికారులు, జేఎం బక్షీ సంస్థ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చేనెల 8న సర్వీసు మొదలవుతుంది. తర్వాత 15, 22 తేదీల్లో కూడా విహారయాత్రలుంటాయి. ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ రూం, ఓషన్‌ వ్యూ స్టాండర్డ్‌ రూం, మినీ సూట్‌ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నాయి.
 
ఒక్కో విభాగానికి ఒక్కో ధర ఉంటుంది. ఈ నౌకలో అబ్బురపరిచే పలు వసతులు, రెస్టారెంట్లు, క్యాసినో అందుబాటులో ఉంటాయి. ఈ క్రూజ్ నౌక 1,500 నుంచి 1,800 మందితో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగివుంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments