Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి తిరుపతికి 30 నిమిషాల్లోనే రైలు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:44 IST)
చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర నగారాలకు వెళ్లే రైళ్ల వేగం పెంచేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అరక్కోణం-రేణిగుంట మార్గంలో రూ.9.45 కోట్లతో 67 కి.మీ మేర రైలు మార్గాన్ని పటిష్ఠ పరచి, ఆధునిక సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటుచేసే పనులు పూర్తయ్యాయి. 
 
దీంతో, ఇప్పటివరకు ఆ మార్గంలో 105 నుంచి 120 కి.మీ వేగంతో నడిచే రైళ్లు ప్రస్తుతం 130 కి.మీ వేగంతో నడువనున్నాయి. దీంతో, చెన్నై నుంచి తిరుపతి, ముంబై వెళ్లే రైళ్లు 20 నుంచి 30 నిమిషాలకు ముందుగానే గమ్యస్థానాలు చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం