Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి తిరుపతికి 30 నిమిషాల్లోనే రైలు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:44 IST)
చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర నగారాలకు వెళ్లే రైళ్ల వేగం పెంచేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అరక్కోణం-రేణిగుంట మార్గంలో రూ.9.45 కోట్లతో 67 కి.మీ మేర రైలు మార్గాన్ని పటిష్ఠ పరచి, ఆధునిక సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటుచేసే పనులు పూర్తయ్యాయి. 
 
దీంతో, ఇప్పటివరకు ఆ మార్గంలో 105 నుంచి 120 కి.మీ వేగంతో నడిచే రైళ్లు ప్రస్తుతం 130 కి.మీ వేగంతో నడువనున్నాయి. దీంతో, చెన్నై నుంచి తిరుపతి, ముంబై వెళ్లే రైళ్లు 20 నుంచి 30 నిమిషాలకు ముందుగానే గమ్యస్థానాలు చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం