Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై రైల్వే స్టేషన్లో ఇన్‌స్టంట్ పిజ్జా వెండింగ్ మిషన్లు.. ఐదు నిమిషాల్లోనే పిజ్జా

పాశ్చాత్య పోకడల ప్రభావం భారతీయులపై బాగానే పడింది. విదేశీ మోజుతో డ్రెస్‌ కోడ్‌లో తేడాలొచ్చిన నేపథ్యంలో ఆహార విషయంలోనూ విదేశీ ఫుడ్‌కు భారతీయులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా విదేశీ ఫుడ్స్ అయిన పిజ్జా, బర్

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (11:24 IST)
పాశ్చాత్య పోకడల ప్రభావం భారతీయులపై బాగానే పడింది. విదేశీ మోజుతో డ్రెస్‌ కోడ్‌లో తేడాలొచ్చిన నేపథ్యంలో ఆహార విషయంలోనూ విదేశీ ఫుడ్‌కు భారతీయులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా విదేశీ ఫుడ్స్ అయిన పిజ్జా, బర్గర్లు దేశంలో బాగా పాపులర్ అయ్యాయి. పిజ్జాకున్న క్రేజ్‌ను ప్రస్తుతం దేశంలోని వాణిజ్య సంస్థలు క్యాష్ చేసుకోవాలనుకుంటోంది.
 
ఇందులో భాగంగా ముంబయి రైల్వేస్టేషనల్లో ఇకపై పిజ్జా మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఐఆర్ సీటీసీ ముంబయి రైల్వేస్టేషన్లలో ఇన్ స్టాంట్ పిజ్జా వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనుంది. ముంబైలోని సెంట్రల్, అంధేరీ, ఛత్రపతి శివాజీ టెర్మినస్, కల్యాణ్, లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషనల్లో ఈ పిజ్జా మెషీన్లను ఏర్పాటు చేస్తారు. 
 
మెషిన్‌లో టోకెన్ పెట్టి నచ్చిన పిజ్జాను వినియోగదారులు సెలక్ట్ చేసుకోవచ్చు. కేవలం ఐదు నిమిషాల్లో పిజ్జా తయారై బయటకు వస్తుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments