Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు..

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (16:43 IST)
భారతీయ రైల్వే" ప్రయాణికుల సేవా కమిటీ" ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రజల సౌకార్యార్థం తనిఖీలు నిర్వహించారు. ఈ కమిటీలో వివిధ రాష్ట్రలనుండి సభ్యులు పాల్గొన్నారు.

మన ప్రాంతానికి చెందిన 1).శ్రీ వెంకటరమణి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు) 2).  శ్రీ సూరీన్డెర్ భగత్(కాశ్మీర్) 3).శ్రీమతి రేష్మ హుస్సేన్ (రాజస్థాన్)  4). జై.ఎల్ నగ్వాని (మహారాష్ట్ర) 5).  జి.ఎస్.సేథీ (ఝార్ఖండ్) 6). ఎం.ఎన్. సుందర్ (తమిళనాడు) వీరితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు,కాంట్రాక్టర్లు, పాల్గొనగా కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా కలసి కొన్ని ముఖ్య సూచనలు చేశారు.
 
నరేంద్రమోదీ గారి స్వచ్ఛతా అభియాన్‌ను మరింత పటిష్ట పరిచి ప్రయాణికులకు మంచి సౌకర్యాలు కల్పించాలని హైద్రాబాద్ నుండి విజయవాడ వరకు ప్రత్యేక రైళ్లు రాత్రి సమయాలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర  కార్యదర్శి అడపా శివంగేంద్రరావు,భాజపా విజయవాడ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి గారు,లక్ష్మీపతి రాజా, అడ్డురి శ్రీరామ్, పీయూష్ దేశాయ్,ఎల్.ఆర్. కె. ప్రసాద్,దాసం ఉమామహేశ్వరరాజు, వాసా పల్లపురాజు,యాలసిల శ్రీనివాసరావు, ఆర్ముగం,రైల్వే  జెడ్. ఆర్.యు. సి. సి. మెంబెర్ ,భాజపా మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments