Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో అత్యధికంగా సబ్‌స్ర్కైబ్‌ చేయబడిన యూట్యూబ్‌ ఛానెల్‌గా ఆజ్‌తక్‌: అభినందించిన సీఈఓ సుపాన్‌

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (18:18 IST)
ఈ సంవత్సరారంభంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యూట్యూబ్‌లో 50 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్లను సొంతం చేసుకున్న మొట్టమొదటి న్యూస్‌ ఛానెల్‌గా ఆజ్‌తక్‌ నిలిచింది. ఈ రికార్డ్‌ ఫీట్‌ను 2019లో 10 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్ల మార్కును దాటిన మూడు సంవత్సరాలలోనే పొందడం విశేషం. ఈ మైలురాయిని చేరుకోవడంపై యూట్యూబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్- చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ న్యూస్‌ టీమ్‌ను అభినందించారు.
 
యూట్యూబ్‌ సీఈఓ సుసాన్‌ వోజ్‌కికి ట్విట్టర్‌లో తన అభినందనలు తెలుపుతూ, ‘‘ 50 మిలియన్‌ చందాదారులు- ఆజ్‌తక్‌ మరియు దాని న్యూస్‌ బృందానికి ఇది అద్భుతమైన మైలురాయి’’ అని అన్నారు. యూట్యూబ్‌ సీపీఓ నీల్‌ మోహన్‌ మాట్లాడుతూ, ‘‘యూట్యూబ్‌పై 50 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్ల మైలురాయిని అధిగమించిన మొదటి న్యూస్‌ ఛానెల్‌గా నిలిచిన ఆజ్‌తక్‌ మరియు బృందానికి అభినందనదల’’న్నారు.
 
ఆజ్‌తక్‌ తమ డిజిటల్‌ ప్రయాణాన్ని 2009లో తమ యూట్యూబ్‌ ఛానెల్‌ ఏర్పాటుతో ప్రారంభించింది. 2017లో మొట్టమొదటిసారిగా తమ న్యూస్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించింది. 2019లో ఈ ఛానెల్‌ 10 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్ల మైలురాయిని అధిగమించడం ద్వారా డైమండ్‌ ప్లే బటన్‌ అందుకుంది. ఇప్పుడు కేవలం మూడు సంవత్సరాలలో ఆజ్‌తక్‌  50 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్ల మైలురాయిని చేరుకున్న మొదటి న్యూస్‌ ఛానెల్‌గా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments