Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో రూ.100 నాణేల విడుదల... ఎంజీఆర్, సుబ్బులక్ష్మీ బొమ్మలతో?

నోట్ల రద్దు కారణంగా చిల్లర కష్టాలను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నడుంబిగించింది. ఇప్పటికే రూ.200 నోట్లను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుతం రూ.100 నోట్లకు బదులుగా నాణేలను ప్రవేశపెట్టేందుకు సి

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (12:57 IST)
నోట్ల రద్దు కారణంగా చిల్లర కష్టాలను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నడుంబిగించింది. ఇప్పటికే రూ.200 నోట్లను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుతం రూ.100 నోట్లకు బదులుగా నాణేలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా త్వరలో రూ.100 నాణేల‌ను ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. 
 
ఎంజీ రామచంద్రన్‌, ఎంఎస్ సుబ్బుల‌క్ష్మిల‌ జ్ఞాపకార్థం వారి శతదినోత్సవ సంద‌ర్భంగా రూ.100, రూ. 5, రూ.10 నాణేల‌ను ముద్రిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని నాణేలను ఎంజీఆర్ బొమ్మ‌తోను, మ‌రికొన్నింటి వెనుక భాగంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి బొమ్మ‌ను ముద్రిస్తామ‌ని తెలిపింది. అలాగే రూ.10 కాయిన్‌పై సుబ్బులక్ష్మి బొమ్మను, రూ.5 కాయిన్‌పై ఎంజీఆర్ బొమ్మను ముద్రిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
 
ఇందులో భాగంగా వందరూపాయల నాణెం44 మి.మీట్లర్లుగా వుంటుందని.. నాలుగు సింహాల అశోనకుని స్థూపం బొమ్మ కూడా ఈ నాణెంపై ముద్రించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ నాణెం బరువు 35 గ్రాములు వుంటుందని.. వెండి, రాగితో పాటు నికెల్, జింక్‌ల మిశ్రమాన్ని ఈ నాణెం తయారీకి ఉపయోగించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments