Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో చేపట్టనున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు ఇవే...

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (16:40 IST)
దేశంలో మరో ఏడు మార్గాల్లో బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టును చేపట్టారు. 508.17 కిలోమీటర్ల పొడవుగల ఈ ప్రాజెక్టు వచ్చే 2028 నాటికి పూర్తికానుంది. ఈ ప్రాజెక్టుపై స్థల సేకరణతో పాటు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం పడింది. ఆ కారణంగానే 2023 నాటికి పూర్తకావాల్సిన ప్రాజెక్టు 2028కి పూర్తికానుంది. 
 
ఇవికాకుండా, 865 కిలోమీటర్ల దూరం ఢిల్లీ - వారణాసి, 753 కిలోమీటర్ల దూరం కలిగిన ముంబై - నాగ్‌‌పూర్ మార్గం, 459 కిలోమీటర్ల మార్గం కలిగిన ఢిల్లీ - అమృతసర్, 711 కిలోమీటర్ల పొడవు కలిగిన ముంబై - హైదరాబాద్, 886 కిలోమీటర్ల దూరమున్న ఢిల్లీ - అహ్మదాబాద్, 435 కిలోమీటర్ల దూరం ఉన్న చెన్నై - మైసూర్, 760 కిలోమీటర్ల దూరం కలిగిన వారణాసి - హౌరా మార్గాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం కేంద్రం 10 ట్రిలియన్ కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాల్సిందిగా కేంద్రం కోరినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments