Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్‌ పునరుద్ధరణ కోసం రూ.1.64 లక్షల కోట్లు

Webdunia
బుధవారం, 27 జులై 2022 (20:11 IST)
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుద్ధరణకు కేంద్రం నడుంబిగించింది. ఇందుకోసం రూ.1.64 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
 
దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బీఎస్ఎస్ఎల్‌ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిజం చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్ నానాటికీ బక్కచిక్కిపోతోంది. అలాంటి సంస్థను తిరిగి గాడిన పెట్టేందుకు మోడీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. 
 
ఇందుకోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అంతేకాకుండా, బీఎస్ఎన్ఎల్‌, భారత్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్(బీబీఎన్ఎల్)ను విలీనం చేసేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థల తర్వాత దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం 4జీ నెట్‌వర్క్ సదుపాయాన్ని కల్పించే దిశగా బీఎస్ఎన్ఎల్ చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఈ ప్యాకేజీ నుంచి భారీ మొత్తంలో నిధులు కేటాయించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments