పెరిగిపోతున్న క్రూడాయిల్ ధరలు.. రికార్డు స్థాయిలో రేట్లు

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (16:52 IST)
Crude oil
రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. ఫలితంగా క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర ఏకంగా 117 డాలర్లకు చేరింది. ఇది దశాబ్దంలో గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 
 
బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2014 తర్వాత తొలిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్లు దాటేసింది. గత నాలుగు నెలలుగా క్రమంగా పెరుగుతూ పోతోంది.  ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ముడిచమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. 
 
ఇవాళ ఏకంగా పదేళ్ల రికార్డును బద్దలు కొడుతూ గరిష్ఠ స్థాయికి చేరిన పిడుగులాంటి వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వీటి ప్రభావం భారత్‌పై కూడా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments