సెప్టెంబర్ 9న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం.. ఆ దేవాలయాలను కలుపుతూ..?

సెల్వి
గురువారం, 21 ఆగస్టు 2025 (12:52 IST)
Bharat Gaurav Train
అయోధ్య-కాశీ పుణ్య క్షేత్ర యాత్రను బైద్యనాథ్ ధామ్‌తో కలుపుతూ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించినట్లు ఐఆర్టీసీ ప్రకటించింది. ఈ రైలు సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. 
 
ఈ తీర్థయాత్ర పర్యటన ఒడిశాలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, జార్ఖండ్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం, సాయంత్రం గంగా ఆరతి, రామ జన్మభూమి, హనుమాన్‌గరి, ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలను కవర్ చేస్తుంది. 
 
ఈ ప్రయాణం తొమ్మిది రాత్రులు, పది రోజులు ఉంటుంది. ఇందులో రైలు, రోడ్డు ప్రయాణం, వసతి, అన్ని కోచ్‌లలో ఐఆర్టీసీ సిబ్బంది పూర్తి సహాయం ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments