Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారుల నుంచి రూ.10 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (13:38 IST)
కస్టమర్ల ఖాతాల నుంచి బ్యాంకులు ఏకంగా రూ.10 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ లేదనీ, ఏటీఎం కార్డుల ద్వారా ఐదు కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేశారనీ ఇలాంటి సాకులతో ఏకంగా రూ.10 వేల కోట్లను అపరాధం రూపంలో వసూలు చేశాయి. ఈ మొత్తాన్ని గత మూడున్నరేళ్ళ కాలంలో లాగేశాయి. 
 
ప్రభుత్వరంగ బ్యాంకులు వసూలు చేసిన 10 వేల కోట్ల రూపాయల్లో ఖాతాలో కనీస నిల్వ ఉంచకపోవటం వల్ల వసూలు చేసిన పెనాల్టీ 6,246 కోట్ల రూపాయలు కాగా, పరిమితికి మించి ఏటీఎంల ద్వారా ట్రాన్సాక్షన్ జరిపినందుకు వసూలు చేసిన మొత్తం 4,145 కోట్ల రూపాయలు. 
 
ఇందులో ఎస్బీఐ వాటా మినిమమ్ బ్యాలెన్స్ కుసంబంధించి 2,894 కోట్లు కాగా, ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి 1,554 కోట్లుగా ఉంది. నిజానికి ఎస్బీఐ 2012 సంవత్సరంలో ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఎత్తివేసింది. కానీ 2017 ఏప్రిల్ నుంచి మళ్లీ నిబంధనను అమల్లోకి తెచ్చి అపరాధాన్ని వసూలు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments