బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎన్ని రోజులో తెలుసా?

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (09:36 IST)
బ్యాంకింగ్ సేవలు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా,  ఏప్రిల్ 15న గుడ్ ఫ్రై సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
 
ఇక శనివారం ఏప్రిల్ 16న ఒక్కరోజు బ్యాంకులు తెరుచుకోనుండగా.. మళ్ళీ ఆదివారం సెలవు ఉంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతితో పాటు ఇదే రోజు మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్ కూడా వస్తున్నాయి.
 
దీంతో మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది. అలాగే ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడేతో పాటు బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే వస్తున్నాయి. 
 
వినియోగదారులు ఈ తేదీలను గుర్తుపెట్టుకొని అస్సాం మినహా అత్యవసర బ్యాంకు పనులు ఉంటే శనివారం చేసుకోవాల్సి ఉండగా.. మిగతా సాధారణ పనులను సోమవారం అనంతరం వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే నాలుగు రోజులలో శనివారం ఒక్కరోజే వర్కింగ్ డే అంటే సాధారణంగానే కస్టమర్ల రద్దీ ఎక్కువ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments