Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు కళలు, సంస్కృతి కంటే భారతదేశమే ముఖ్యం: పాక్ కళాకారుల నిషేధంపై ముఖేశ్..?

భారత్‌లోని పాక్ కళాకారులపై నిషేధం విధించాలనే డిమాండ్‌పై సర్వత్రా విభిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ పాక్ కళాకారుల పట్ల తన అభిప

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:23 IST)
భారత్‌లోని పాక్ కళాకారులపై నిషేధం విధించాలనే డిమాండ్‌పై సర్వత్రా విభిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ పాక్ కళాకారుల పట్ల తన అభిప్రాయాలను కుండబద్దలు గొట్టినట్లు చెప్పారు. తనకు కళలు, సంస్కృతి కన్నా భారతదేశమే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. 
 
ప్రముఖ పాత్రికేయులు శేఖర్ గుప్తా, బర్ఖా దత్ ఆధ్వర్యంలో 'ది ప్రింట్' సోమవారం రాత్రి నిర్వహించిన 'ఆఫ్ ది కఫ్' అనే కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ మాట్లాడారు. పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించడంపై ముఖేష్ మాట్లాడుతూ.. తనకు దేశం కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు.

దేశానికే తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాను మేధావిని కాను కాబట్టి తనకు ఇవేవీ అర్థం కావన్నారు. అందరి భారతీయుల్లాగానే తనకూ భారతదేశమే అగ్రస్థానంలో ఉంటుందని అంబానీ చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments