Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైకును ఆవిష్కరించిన బజాజ్ ఆటో!!

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (16:22 IST)
దేశ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచలోనే తొలి సీఎన్జీ బైకును శుక్రవారం ప్రవేశపెట్టింది. ఫ్రీడమ్‌ 125 పేరుతో దీన్ని ఆవిష్కరించింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్‌ ట్యాంక్‌ను అమర్చారు. పెరిగిన పెట్రోల్‌ ధరల నుంచి వాహనదారులకు ఈ బైక్‌ ఊరటనిస్తుందని బజాజ్‌ ఆటో తెలిపింది. ఈ బైకు ధర, మైలేజీ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫ్రీడమ్‌ 125 బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రీడమ్‌ డిస్క్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ ఎల్‌ఈడీ, ఫ్రీడమ్‌ డ్రమ్‌ వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుందని బజాజ్‌ ఆటో పేర్కొంది. డ్యూయల్‌ టోన్‌ కలర్‌తో మొత్తం ఏడు రంగుల్లో ఈ బైక్‌ లభిస్తుందని, ఇందులో డిస్క్‌ ఎల్‌ఈడీ వేరియంట్‌ ధరను రూ.1.10 లక్షలుగా కంపెనీ పేర్కొంది. డ్రమ్‌ ఎల్‌ఈడీ 1.05 లక్షలు, డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.95 వేలకే లభిస్తుందని కంపెనీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments