Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి కొచ్చికి విమాన సేవలు కావాలి.. అయ్యప్ప భక్తులు

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (12:07 IST)
కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్లేందుకు గాను విజయవాడ నుంచి కొచ్చి, తిరువనంతపురంలకు నేరుగా విమాన సర్వీసులు అందించాలని అయ్యప్ప భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రాంతం నుండి వేలాది మంది అయ్యప్ప భక్తులు తమ అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. 
 
ఆంధ్రప్రదేశ్ నుండి లక్షలాది మంది భక్తులు శీతాకాలంలో అయ్యప్ప మాల దీక్షను పాటిస్తారు. ఆపై తమ దీక్షను విరమించుకోవడానికి శబరిమలను సందర్శిస్తారు. 2025 జనవరి 20 వరకు శబరిమల ఆలయానికి వెళ్లే విమానాల్లో అయ్యప్ప యాత్రికులు తమ క్యాబిన్ బ్యాగేజీలో కొన్ని వస్తువులను తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అనుమతినిస్తోంది.
 
అయితే తాజాగా విజయవాడ విమానాశ్రయం నుండి కొచ్చికి రోజువారీ విమాన సర్వీసును ప్రారంభించాలని యాత్రికులు విమానయాన సంస్థలను కోరారు. తిరువనంతపురం వచ్చే మూడు నెలలు ఈ సేవలు నడవాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments