Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి కొచ్చికి విమాన సేవలు కావాలి.. అయ్యప్ప భక్తులు

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (12:07 IST)
కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్లేందుకు గాను విజయవాడ నుంచి కొచ్చి, తిరువనంతపురంలకు నేరుగా విమాన సర్వీసులు అందించాలని అయ్యప్ప భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రాంతం నుండి వేలాది మంది అయ్యప్ప భక్తులు తమ అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. 
 
ఆంధ్రప్రదేశ్ నుండి లక్షలాది మంది భక్తులు శీతాకాలంలో అయ్యప్ప మాల దీక్షను పాటిస్తారు. ఆపై తమ దీక్షను విరమించుకోవడానికి శబరిమలను సందర్శిస్తారు. 2025 జనవరి 20 వరకు శబరిమల ఆలయానికి వెళ్లే విమానాల్లో అయ్యప్ప యాత్రికులు తమ క్యాబిన్ బ్యాగేజీలో కొన్ని వస్తువులను తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అనుమతినిస్తోంది.
 
అయితే తాజాగా విజయవాడ విమానాశ్రయం నుండి కొచ్చికి రోజువారీ విమాన సర్వీసును ప్రారంభించాలని యాత్రికులు విమానయాన సంస్థలను కోరారు. తిరువనంతపురం వచ్చే మూడు నెలలు ఈ సేవలు నడవాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments