Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఏటీఎం చార్జీల బాదుడు

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (11:32 IST)
మే నెల ఒకటో తేదీ నుంచి ఏటీఎం ఇంటర్ ఛేంజ్ చార్జీల పెంచుకునేందుకు భారత రిజర్వు బ్యాంకు ఆమోదించింది. ఉచిత ట్రాన్సాక్షన్ లిమిటెడ్ దాటితో ఏటీఎం విత్ డ్రా చార్జీలు రూ.21 నుంచి రూ.23కు పెంచింది. మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలకు అవకాశం కల్పించారు. ఈ పరిమితి దాటితో చార్జీల భారీగా వసూలు చేయనున్నారు. 
 
ఉచిత లావాదేవీలుకు మించి ఒక కస్టమర్‌కు ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ.23 రుసును వసూలు చేయొచ్చు. ఇది 2025 మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అని ఆర్బీఐ ప్రకటించింది. మే ఒకటో తేదీ నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఎందుకంటే ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరగడం, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువగా అయ్యాయని చెబుతోంది. 
 
ఇప్పటివరకు ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి మనీ విత్ డ్రా చేస్తే దానికి రూ.21 చొప్పున చార్జీలు వసూలుచేసేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ మొత్తాన్ని రూ.23గా వసూలు చేయనున్నారు. దీనికి మళ్లీ జీఎస్టీ, ఇతర పన్నులు అధికం. అంటే దాదాపు రూ.25 మేరకు వసూలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments