Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఏటీఎం చార్జీల బాదుడు

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (11:32 IST)
మే నెల ఒకటో తేదీ నుంచి ఏటీఎం ఇంటర్ ఛేంజ్ చార్జీల పెంచుకునేందుకు భారత రిజర్వు బ్యాంకు ఆమోదించింది. ఉచిత ట్రాన్సాక్షన్ లిమిటెడ్ దాటితో ఏటీఎం విత్ డ్రా చార్జీలు రూ.21 నుంచి రూ.23కు పెంచింది. మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలకు అవకాశం కల్పించారు. ఈ పరిమితి దాటితో చార్జీల భారీగా వసూలు చేయనున్నారు. 
 
ఉచిత లావాదేవీలుకు మించి ఒక కస్టమర్‌కు ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ.23 రుసును వసూలు చేయొచ్చు. ఇది 2025 మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అని ఆర్బీఐ ప్రకటించింది. మే ఒకటో తేదీ నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఎందుకంటే ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరగడం, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువగా అయ్యాయని చెబుతోంది. 
 
ఇప్పటివరకు ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి మనీ విత్ డ్రా చేస్తే దానికి రూ.21 చొప్పున చార్జీలు వసూలుచేసేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ మొత్తాన్ని రూ.23గా వసూలు చేయనున్నారు. దీనికి మళ్లీ జీఎస్టీ, ఇతర పన్నులు అధికం. అంటే దాదాపు రూ.25 మేరకు వసూలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments