Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఏటీఎం‌లు మూడు రోజులు మూసివేత? ఫ్యాక్ట్ చెక్!!

ఠాగూర్
శుక్రవారం, 9 మే 2025 (12:14 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రతరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో రకరకాలైన వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇవి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ వార్త ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇండోపాక్ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు ఏటీఎంలు మూతపడనున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ర్యాన్స‌మ్‌వేర్ సైబర్ దాడి జరగొచ్చని, అందుకే రెండు నుంచి మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఏటీఎంలను మూసివేస్తున్నట్టు ఆ న్యూస్ సారాంశం. ఈ మేరకు ఓ సందేశం ఇపుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. 
 
అయితే, దీనిని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసి క్లార్టిటీ ఇచ్చింది. అది పూర్తిగా నకిలీ న్యూస్ అని తేల్చింది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. ఏటీఎంలు ఎప్పటిలాగానే పని చేస్తాయని వెల్లడించింది. ఎవరూ కూడా ఎలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయొద్దని, అస్సలు నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించింది. ఇందుకు సంబంధించి వాట్సాప్‍లో షేర్ అవుతున్న ఫేక్ మెసేజ్‌ను కూడా షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments