Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ప్రారంభమైన యాపిల్ తొలి స్టోర్

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:39 IST)
స్మార్ట్ ఫోన్లలో అత్యంత ఖరీదైన ఫోనుగా గుర్తింపు పొందిన యాపిల్ ఐఫోన్‌ ఇపుడు తన స్టోర్‌ను భారత్‌లో కూడా ప్రారంభించింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టి 25 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశీయ మార్కెట్‌లో మరింతగా పట్టు సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించింది.
 
భారత్‌లో సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తిని కలిగివుందని, కస్టమర్లకు దీర్ఘకాలిక సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంపత్సరంలో భారత్ నుంచి 5 బిలియన్ డాలర్ల విలువైన మొబైళ్లు విదేశాలకు ఎగుమతి అయ్యాని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments