Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న ఆనంద్ మహీంద్రా

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (16:27 IST)
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీల్లో ఒకటై మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ హోదా నుంచి తప్పుకున్నారు. ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఆయన ఓ ట్వీట్‌లో వెల్లడించారు. అయితే, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో కంపెనీకి మార్గదర్శకుడిగా ఆయన వ్యవహరించనున్నారు. 
 
అదేసమయంలో ఆనంద్ మహీంద్రా స్థానంలో పవన్ గోయెంకా ఎండీగా పునర్నియమితులవుతున్నారు. ఆయన ప్రస్తుతం సీఈవోగానూ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఉన్నతస్థాయి నాయకత్వంలో మార్పు కోసం మహీంద్రా గ్రూపు ఏడాదిపాటు తీవ్ర కసరత్తులే చేసింది. ఇందుకోసం నామినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments