Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. విషయం ఏంటో తెలుసా?

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (20:19 IST)
Amazon
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. ఈ ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపారానికి గండి కొట్టాలనుకుంటున్నట్లు ప్రకటించింది. దేశీయ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలతు పోటీపడలేకపోతున్నట్లు అమేజాన్ ప్రకటించింది. 
 
కరోనా కాలంలో కస్టమర్ల డిమాండ్ కొరకు అమేజాన్ భారత్‌లో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. తద్వారా అమేజాన్ ఫుడ్ సేవలను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. 
 
ప్రస్తుతం అమేజాన్ ఫుడ్ సర్వీస్ ఆగిపోయింది. డిసెంబర్ 29 వరకు రెస్టారెంట్లతో డీల్ కొనసాగుతుంది. అప్పటివరకు అమేజాన్ ఫుడ్ బుక్ చేసుకున్న ఆర్డర్లను అందిస్తున్నట్లు అమేజాన్ పేర్కొంది. లాభాలు లేక అమేజాన్ ఫుడ్ సర్వీసులను ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments