Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. విషయం ఏంటో తెలుసా?

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (20:19 IST)
Amazon
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. ఈ ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపారానికి గండి కొట్టాలనుకుంటున్నట్లు ప్రకటించింది. దేశీయ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలతు పోటీపడలేకపోతున్నట్లు అమేజాన్ ప్రకటించింది. 
 
కరోనా కాలంలో కస్టమర్ల డిమాండ్ కొరకు అమేజాన్ భారత్‌లో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. తద్వారా అమేజాన్ ఫుడ్ సేవలను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. 
 
ప్రస్తుతం అమేజాన్ ఫుడ్ సర్వీస్ ఆగిపోయింది. డిసెంబర్ 29 వరకు రెస్టారెంట్లతో డీల్ కొనసాగుతుంది. అప్పటివరకు అమేజాన్ ఫుడ్ బుక్ చేసుకున్న ఆర్డర్లను అందిస్తున్నట్లు అమేజాన్ పేర్కొంది. లాభాలు లేక అమేజాన్ ఫుడ్ సర్వీసులను ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments