Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చూసి కుక్క మొరిగింది.. అందుకే యువతి హత్య

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (18:00 IST)
24 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ హత్య కేసులో అదుపులోకి తీసుకున్న భారత సంతతికి చెందిన రాజ్‌విందర్ సింగ్.. ఢిల్లీ పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడించాడు. వివరాల్లోకి వెళితే.. క్వీన్స్‌లాండ్‌లోని వాంగెట్టి బీచ్‌లో యువతి పెంపుడు కుక్క తనను చూసి మొరగడంతో గొడవ జరిగిందన్నాడు. 
 
దీంతో ఆస్ట్రేలియన్ యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడు. యువతిని అనేకసార్లు కత్తితో పొడిచి, ఆమె మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఆ కుక్కను బంధించి ఆమెను హత్య చేసినట్లు తెలిపాడు. 
 
2018లో ఈ హత్య జరిగింది. అయితే రెండు రోజుల ముందు భారత్‌కు తిరిగి వచ్చిన రాజ్‌విందర్‌ను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 10 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ రివార్డు ఉందని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments