అమేజాన్ బంపర్ ఆఫర్.. రూ.33వేల టీవీ రూ.5 వేలకే.. ఎలా?!

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (18:24 IST)
దసరాను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. తాజాగా అమేజాన్ కూడా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం అమేజాన్‌లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.33,999 ధర ఉన్న షింకో ఎస్55క్యూహెచ్‌డీఆర్10 మోడల్‌కు చెందిన 55 ఇంచుల 4కె ఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.5,555కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వార్త విని అమేజాన్ వినియోగదారులంతా షాకవుతున్నారు. 
 
ఈ టీవిని చౌక ధరకే పొందాలనుకునేవారు.. మంగళవారం రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో ఈ టీవీకి గాను నిర్వహించే ప్రత్యేక ఫ్లాష్ సేల్‌లో పాల్గొనాల్సి వుంది. అందులో పాల్గొనే వారు కేవలం రూ.5,555 చెల్లించి ఆ టీవీని సొంతం చేసుకోవచ్చునని అమేజాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఇప్పటికే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అమేజాన్ పలు వస్తువులపై ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్లతో పాటు పలు రకాలకు చెందిన వస్తువులను ఈ సేల్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments