Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌.. ఏంటది?

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (15:05 IST)
ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ, అలయన్స్ ఎయిర్ విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ సమ్మర్‌లో అలయన్స్ ఎయిర్ పాకెట్ ఫ్రెండ్లీ ఛార్జీలను అందిస్తోంది. తగ్గింపు రేట్లలో 60,000 విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. రూ.999 రూపాయల నుంచి టికెట్‌ ధరలు ప్రారంభం కానున్నాయి.
 
ఈ ఆఫర్ మార్చి 13 నుండి ప్రారంభమై మార్చి 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్‌ ద్వారా ప్రయాణీకులు ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు.
 
ఢిల్లీ-జైపూర్/ప్రయాగ్‌రాజ్‌, హైదరాబాద్-బెలగాం, అహ్మదాబాద్ -కాండ్లా, బెంగళూరు-కొచ్చి /కాజీకోడ్‌ వంటి పలు నగరాలకు అందుబాటులో ఉంటాయి. టికెట్లు ముందుగా ఎవరు బుక్ చేసుకుంటారో వారికే ఈ ఆఫర్ వర్తించనుంది. బయలుదేరడానికి ఒక వారం ముందు తేదీని ఉచితంగా మార్చకోవచ్చు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments