కార్తీక మాసం ముగింపు.. కోడిగుడ్ల ధరలు.. ఆల్ టైమ్ రికార్డ్

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (12:11 IST)
కార్తీక మాసం ముగియడంతో కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం విశాఖ హోల్‌సేల్ మార్కెట్‌లో వంద కోడి గుడ్లు ధర రూ. 580. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584ని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది. 
 
ఈ రేటు ఆల్ టైమ్ రికార్డ్ అని అధికారులు చెబుతున్నారు. చిల్లర మార్కెట్‌లో ఒక్కో గుడ్డును వ్యాపారులు రూ.6-50, రూ.7కు విక్రయిస్తుండగా.. అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే రేటు ఉంది.  కార్తీక మాసంలో కోడిగుడ్లు, చికెన్, మటన్, చేపల ధరలు తగ్గుముఖం పట్టాయి. 
 
ఎందుకంటే ఆ మాసంలో చాలామంది గుడ్లు, మాంసం తినరు. ఈ నేపథ్యంలో ధరలు బాగా తగ్గాయి. కొనుగోలుదారుల సంఖ్య తగ్గడంతో దుకాణాలు వెలవెలబోయాయి. ప్రస్తుతం కార్తీక మాసం ముగియడంతో కొనుగోలుదారులు పెరగడంతో చికెన్, మటన్, చేపల ధరలు కాస్త పెరిగాయి. ముఖ్యంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments