ఐదు నిమిషాల్లో రూ.20వేల కోట్ల సేల్.. ఆలీబాబా అదుర్స్

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (11:30 IST)
ఐదు నిమిషాల్లో రూ.20వేల కోట్ల సేల్. ఆన్‌లైన్ బిజినెస్‌లో సరికొత్త రికార్డును అలీబాబా సంస్థ రికార్డు చేసుకుంది. చైనాకు చెందిన అలీబాబా సంస్థ ఆన్‌లైన్ బిజినెస్‌లో అగ్రస్థానంలో వున్నారు. ప్రతీ ఏడాది నవంబర్ నెలలో వచ్చే 11వ తేదీన పలు ఆఫర్లు ప్రకటించడం ఆనవాయితీ. ఈ ఆఫర్‌ను డబుల్ 11 అని పిలుస్తారు. 
 
ఈ ఆఫర్ కింద అలీబాబా సంస్థ ప్రకటించిన ఆఫర్లలో భారీ ఎత్తున కస్టమర్లు కొనుగోలు చేశారు. భారీ ఎత్తున వస్తువులను బుక్ చేశారు. తద్వారా సేల్ ఆరంభమైన ఐదు నిమిషాల్లోనే రూ.20వేల కోట్ల లాభం వచ్చింది.  
 
ఆపై సేల్ ప్రారంభమైన గంటలోపు రూ.70కోట్ల లాభం వచ్చింది. గత ఏడాది ఇదే సేల్‌లో అలీబాబా సంస్థ రూ.1.8 లక్షల కోట్లు ఆదాయంగా పొందింది. ఈ ఏడాది ఈ మొత్తానికి అనేక రెట్లు లాభం గడించింది. అనూహ్యంగా 24 గంటల్లోనే 30 బిలియన్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఈ సేల్‌లో ఆపిల్, జియోమి వంటి స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా అమ్ముడుపోయాయని అలీబాబా సంస్థ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments