Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (16:36 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ ఏసియా విమాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఏకంగా 50 లక్షల ఉచిత టిక్కెట్లను అందుబాటులోకి ఉంచింది. ఈ టిక్కెట్లు మంగళవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆ కంపెనీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 
 
ఈ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ బిగ్ సేల్‌ను ప్రకటించింది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంలలో అనేక ఏసియా దేశాల ప్రయాణికులు కూడా ఈ అఫర్‌కు అర్హులని తెలిపింది. రెండు నెలల క్రితం ఎయిర్ ఏసియా కస్టమర్లకు ఉచిత టిక్కెట్లను అందించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments