Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (16:36 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ ఏసియా విమాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఏకంగా 50 లక్షల ఉచిత టిక్కెట్లను అందుబాటులోకి ఉంచింది. ఈ టిక్కెట్లు మంగళవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆ కంపెనీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 
 
ఈ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ బిగ్ సేల్‌ను ప్రకటించింది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంలలో అనేక ఏసియా దేశాల ప్రయాణికులు కూడా ఈ అఫర్‌కు అర్హులని తెలిపింది. రెండు నెలల క్రితం ఎయిర్ ఏసియా కస్టమర్లకు ఉచిత టిక్కెట్లను అందించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments