Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 నుంచి విజయవాడ నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:56 IST)
విజయవాడ నుంచి షార్జా వెళ్లే ప్రయాణికులకు ఇది నిజంగానే శుభవార్త. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడుపనుంది. 31వ తేదీ సోమవారం సాయంత్రం 6.35 గంటలకు విజయవాడ నుంచి షార్జాకు తొలి విమాన సర్వీసు బయలుదేరి వెళ్లనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ చార్జీ ప్రారంభ ధర రూ.13,669గా నిర్ణయించారు. 
 
అయితే, షార్జా నుంచి విజయవాడకు వచ్చేందుకు మాత్రం రూ.8,946గా నిర్ణయించింది. యూఏఈ దేశాలైన దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్రయాణికులకు ఈ డైరెక్ట్ విమాన సర్వీసు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ తెలిపారు. షార్జాతో పాటు మస్కట్ కువైట్‌లకు కూడా తమ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును నడుపుతుందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments