Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 నుంచి విజయవాడ నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:56 IST)
విజయవాడ నుంచి షార్జా వెళ్లే ప్రయాణికులకు ఇది నిజంగానే శుభవార్త. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడుపనుంది. 31వ తేదీ సోమవారం సాయంత్రం 6.35 గంటలకు విజయవాడ నుంచి షార్జాకు తొలి విమాన సర్వీసు బయలుదేరి వెళ్లనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ చార్జీ ప్రారంభ ధర రూ.13,669గా నిర్ణయించారు. 
 
అయితే, షార్జా నుంచి విజయవాడకు వచ్చేందుకు మాత్రం రూ.8,946గా నిర్ణయించింది. యూఏఈ దేశాలైన దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్రయాణికులకు ఈ డైరెక్ట్ విమాన సర్వీసు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ తెలిపారు. షార్జాతో పాటు మస్కట్ కువైట్‌లకు కూడా తమ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును నడుపుతుందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments