Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ గ్రూప్ అదుర్స్... త్వరలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలోకి ఎంట్రీ

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (15:49 IST)
డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది అదానీ గ్రూప్. ఇప్పటికే సోలార్​ ఎనర్జీ, ఎయిర్​పోర్టులు, పోర్టులు లాంటి రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్​.. ఇప్పుడు డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాలలో ఎంట్రీ ఇవ్వనుంది. 2030 నాటికి డిఫెన్స్​ మోడర్నైజేషన్​ కోసం 300 బిలియన్​ డాలర్లను ఖర్చు పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. 
 
ఈ క్రమంలోనే బ్రిటన్​లోని కంపెనీలతో కలిసి ఈ రంగంలో పనిచేయాలనే డిసైడయ్యారు గౌతమ్‌ అదానీ. భారత్‌ పర్యటనలో ఉన్న ​బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్​తో చర్చలు కూడా జరిపారు.
 
సంపద వృద్ధిలో మస్క్ లాంటి వాళ్లనే వెనక్కి నెట్టారంటే.. అదానీ వ్యాపార చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 16.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో 50 బిలియన్‌ డాలర్లకు చేరింది. అలాగే ముకేశ్‌ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరిగింది. అంబానీతో పోలిస్తే అదానీ సంపద రెట్టింపు పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments