Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీ కోచ్‌లలో బెడ్ షీట్లను కొట్టేస్తున్నారు.. హీట్ పెంచేస్తారట..!

Webdunia
మంగళవారం, 21 మే 2019 (11:36 IST)
రైళ్లల్లోని ఏసీ కోచ్‌ల్లో ఉష్ణోగ్రత పెంచాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణం బెడ్ షీట్లు దొంగతనానికి గురికావడమే. పలు రైళ్లలోని ఏసీ కోచ్‌లలో బెడ్ షీట్లను ప్రయాణీకులు వెంట బెట్టుకుని వెళ్లిపోతున్నారు. దీంతో ఎయిర్‌ కండిషన్ కోచ్‌‌లలో ఉష్ణోగ్రతను పెంచాలని, ప్రయాణం ముగియడానికి కనీసం అరగంట ముందే బెడ్ షీట్లను స్వాధీనం చేసుకోవాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. 
 
ఇందులో భాగంగా ఉష్ణోగ్రత పెంచేసినా.. ఏ ప్రయాణీకుడికి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. కోచ్ కండక్టర్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తారని స్పష్టం చేశారు. రైళ్లలో సాధారణంగా ఏసీ విభాగంలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కోచ్‌‌లుంటాయి. ఈ కోచ్‌లలో ప్రయాణించేవారికి బెడ్ షీట్లను అందుబాటులో వుంచుతారు. 
 
వీరికి రగ్గులతో పాటు బెడ్ షీట్లు కూడా అందుబాటులో వుంటాయి. అయితే బెడ్ షీట్లు దొంగతనానికి గురికావడంతో.. కోచ్‌‌లలోని ఉష్ణోగ్రతను అవసరమైనంత మేరకు పెంచడం ద్వారా రగ్గులను కప్పుకోవాల్సిన అవసరం లేకుండా చూడాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments