Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి మందికి ఒకటే 'ఆధారం'

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:40 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన ఆధార్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా అమలులో ఉంది. అయితే ఆధార్ కార్డ్‌లో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆధార్ కేంద్రంలో సరిచేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగర వాసులకు ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే నెలలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌లో ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క ఆధార్ కేంద్రం ఉంది. ఇదివరకు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి కూడా ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకునే వీలుండేది. 
 
అయితే ఆన్‌లైన్ సమస్యలతో మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లలో ఆధార్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. దీనితో హైదరాబాద్‌లో ఆధార్ సేవల కసం ఒకే ఒక్క ఆధార్ కేంద్రం మిగిలింది.

ఆలస్యంగా వస్తే జనాభా ఎక్కువవుతుండటంతో ఉదయం 5 గంటలకల్లా దాదాపు 1000 మంది చేరుకుంటున్నారు. అయితే వారిలో సగం మందికి కూడా టోకెన్లు లభించడం లేదు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments