Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంట... 30 శాతం వేతన పెంపు.. ఏడో వేతన సంఘం సిఫార్సు!

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (16:11 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పంట పండనుంది. వేతనాల్లో 30 శాతం పెంచాలని ఏడో వేతన సంఘం సిఫార్సు చేయనుంది. ఈ మేరకు కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా సారథ్యంలోని కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఒక నివేదికను తయారు చేసింది. వాస్తవానికి ఈ కమిటీ 23.55 శాతం మేరకు పెంచవచ్చని సిఫార్సు చేసినట్టు సమాచారం. అయితే, ఈ కమిటీ సమర్పించే నివేదికలో మాత్రం ఈ పెంపుదల 30 శాతం మేరకు పేర్కొన్నట్టు సమాచారం. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖకు శుక్రవారం సమర్పించనుంది.
 
వేతన సంఘం సిఫార్సుల మేరకు 30 శాతం పెరుగుదల ఉన్నట్టయితే, ప్రస్తుతమున్న కనిష్ట మూల వేతనం రూ.18 వేల నుంచి రూ.23,500లకు పెరగనుంది. అలాగే, గరిష్ట మూల వేతనం రూ.2.50 లక్షల నుంచి రూ.3.25 లక్షలకు చేరనుంది. దీనివల్ల 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 55 లక్షల పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. ఈ కొత్త వేతనం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments