Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలట్ల వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల మెసేజ్‌లు.. డీజీసీఏఫైర్.. 13 పైలట్ల వద్ద?

పైలట్ల వాట్సప్ గ్రూప్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ గ్రూపులో అశ్లీల మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మండిపడుతోంది. ఇంకా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్స

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (16:36 IST)
పైలట్ల వాట్సప్ గ్రూప్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ గ్రూపులో అశ్లీల మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మండిపడుతోంది. ఇంకా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీసీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన యాన సంస్థలకు చెందిన 34 మంది పైలట్ల వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల సందేశాలున్నట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు 13 మంది విమాన పైలట్ల వద్ద విచారిస్తున్నారు. 
 
ఈ విచారణలో తేలిన దోషులపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ డైరెక్టరు జనరల్ బీఎస్ భుల్లార్ తెలిపారు. అయితే పైలట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయాన్ని ఆయా విమానయాన సంస్థలకే వదిలిపెడుతున్నామని చెప్పారు. డీజీసీఏకు వ్యతిరేకంగా అశ్లీల మెసేజ్‌లు వుండటంపై అధికారులు షాక్ తిన్నారని.. వాటి స్క్రీన్ షాట్లను పోలీసులకు అప్పగించినట్లు బీఎస్ భుల్లార్ వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments