Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్... రూ.153కే వంద చానెళ్లు

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:20 IST)
బుల్లితెర ప్రేక్షకులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుభవార్త చెప్పింది. కేవలం 153కే వంద చానెళ్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ నిర్ణయం మేరకు 100 చానెళ్లు (ఫ్రీ లేదా పే) లేదా ప్రేక్షకులు కోరుకున్న 100 చానెళ్లను అందించాలని స్పష్టం చేసింది. 
 
ఈ విధానాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అందించాలని ఆదేశాలు జారీచేసింది. కేబుల్ కనెక్షన్ లేదా డీటీహెచ్ కనెక్షన్ అయినా సరే వంద చానెళ్ళ వరకు ఇదే ధరకు అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టంచేసింది. 
 
ఇందుకోసం జనవరి 31వ తేదీలోపు తమతమ సర్వీస్ ప్రొవైడర్లు, ఆపరేటర్లను టీవీ ప్రేక్షకులు సంప్రదించాలని సూచనచేసింది. అంతేకాకుండా ఏదేని సందేహాలు ఉన్నట్టయితే 011-23237922 అనే ఫోన్ నంబరులో సంప్రదించాలని ట్రాయ్ అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments