Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2017 అంచనాలు... ప్రజలకు మోదీ అతిపెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారా...? ఏంటది?

నోట్ల రద్దుతో భారీగా కోట్లలో డబ్బు బ్యాంకులో జమ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆదాయపన్ను శ్లాబ్స్ పెంచుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సాధారణ ఆదాయపన్ను పరిధిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకూ చేస్తారని అంచనా. అలాగే ప్రస్తుతం రూ.2.5లక్షలు నుం

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (20:01 IST)
నోట్ల రద్దుతో భారీగా కోట్లలో డబ్బు బ్యాంకులో జమ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆదాయపన్ను శ్లాబ్స్ పెంచుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సాధారణ ఆదాయపన్ను పరిధిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకూ చేస్తారని అంచనా. అలాగే ప్రస్తుతం రూ.2.5లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ 10 శాతం పన్ను విధిస్తున్నారు. దీనిని రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షలు చేస్తారని అంచనా. 
 
అలాగే ప్రస్తుతం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ 20 శాతం పన్ను విధిస్తున్నారు. దీనిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచి దానిపై 20 శాతం పన్ను విధిస్తారని అంచనా. 
 
అలాగే ప్రస్తుతం రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువున్న ఆదాయంపైన 30 శాతం పన్ను విధిస్తున్నారు. దీని పరిధిని రూ.20 లక్షలు ఆపై ఆదాయం వున్నవారికి 30 శాతం విధిస్తారని అంచనా. ఇదే జరిగితే మధ్యతరగతి ప్రజలకు మోదీ సర్కార్ ఇచ్చే అతిగొప్ప బహుమతిగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా పన్ను చెల్లించేవారికి రూ. 1,55,000 మేర లబ్ది పొందుతారు. ఈ డబ్బును వారు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments